Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

యాడికి మండల కార్యదర్శి వెంకటేష్ మృతిపై నివాళులు అర్పించిన నీళ్ళ పాల రామకృష్ణ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం,యాడికి మండల కార్యదర్శి వెంకటేశు ఈరోజు గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ మండల కార్యదర్శి నీళ్ల పాల రామకృష్ణ వెంకటేష్ మృతి పట్ల నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు, ప్రగడ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img