Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పెయింటర్లకు అవగాహన సదస్సు

విశాలాంధ్ర-తాడిపత్రి: ఏపీ ఆర్ ప్యారడైజ్ లో శనివారము హైషా కంపెనీ ఆధ్వర్యంలో పెయింటర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కంపెనీ మేనేజర్ అనిల్ మాట్లాడుతూ హైషా కంపెనీవారు కొత్తగా పెయింట్ కంపెనీ ప్రారంభించబోతున్నారు. హైషా కంపెనీ పెయింట్ ఎంతో నాణ్యత, దృఢమైనదన్నారు. పట్టణంలోని ప్రతి పెయింటర్, బిల్డింగ్ కాంట్రాక్టర్లు తమ కంపెనీ పెయింట్ను సద్వినియోగం చేసు కోవాలన్నారు. అనంతరం పెయింటర్లతో జ్యోతిని వెలిగించి, కేక్ కట్ చేయించి, హైషా కంపెనీ పెయింట్ను పెయింటర్లతో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైషా కంపెనీ సిబ్బంది భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్ టౌన్ సెక్రటరీ ఎం. సి. రాజు పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షుడు మాబు షరీఫ్ సెక్రటరీ జమాల్ వలి సీనియర్ పెయింటర్లు పెయింటర్ భాష పెయింట్ షాప్ యజమానులు రంగనాథ సురేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img