విశాలాంధ్ర -రోద్ధం : సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ శుక్రవారం మండలంలోని కోగిర రోద్దం ఒకటి రెండు మూడు సచివాలయలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు రికార్డులను పరిశీలించి విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించుకుండా ప్రజలకు సమస్యలు పరిష్కరించి సేవ చేయాలని లేనిపక్షంలో విశాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఒకటి రెండు మూడు సచివాలయలను నాణ్యత పనితీరును పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనంత ఆచారి ఎంపీడీవో రాబర్ట్ విల్సన్ ఈ ఆర్ డి కేశవరెడ్డి పంచాయతీరాజ్ ఇంజనీర్స్ఎంపీపీ చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రెడ్డిసర్పంచ్ రూప సర్పంచ్ లు గంగాధర్ సచివాలయ సిబ్బంది కాంట్రాక్టర్ సుబ్రమణ్య రెడ్డి నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు