Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రైతు సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం

విశాలాంధ్ర – పెద్దకడబూరు : రైతుల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు ముత్తమ్మ, బడెమ్మ స్పష్టం చేశారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నతుంళం గ్రామ శివారులోని రాయల చెరువు నుండి చెరువు కింద ఆయకట్టు భూములకు ఇరిగేషన్ జేఈ రంగస్వామి ఆధ్వర్యంలో సాగునీరు విడుదల చేశారు. అంతకు ముందు జలపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయల చెరువు కింద ఉన్న రైతాంగానికి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించామని గుర్తు చేశారు. రైతాంగాన్ని ముఖ్యమంత్రి అన్ని విధాలా ఆదుకొంటూ రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకొన్నారని స్పష్టం చేశారు. రైతాంగం సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని రాబోయే రోజుల్లో ఆశీర్వాదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మణేగారి రవీంద్ర, మాజీ ఎంపీటీసీ యల్లప్ప, సచివాలయ కన్వీనర్ తెలుగు వీరేష్, వైసీపీ నాయకులు లింగన్న గౌడ్, సోమప్ప గౌడ్, కడబూరి, మహదేవ, బొడ్డన్న, ఉసేసి, మదిరె రాముడు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img