Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఓటిపిఆర్ఐ లో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

విశాలాంధ్ర -జేఎన్టీయూఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల ఓటిపిఆర్ఐ లో నెహ్రు జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సోమవారం డైరెక్టర్ బి. దుర్గాప్రసాద్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతిక రంగం ఉజ్వల భవితకు పునాది వేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి. లింగప్ప, బోధన, బోధన సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img