Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి ని కలిసిన గుంతకల్లు టిడిపి నాయకులు

విశాలాంధ్ర-గుంతకల్లు : రాయలసీమ పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థిగా భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి బుధవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ నామినేషన్ లో పాల్గొన్న ఆయన్ను మర్యాదపూర్వకంగా టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ కృష్ణారెడ్డి,గుంతకల్లు టిడిపి యువ నాయకులు అనిల్ కుమార్ గౌడ్ ,టిడిపి నాయకులు తలారి మస్తానప్ప,కురుబ శివన్న లు కలిశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img