Friday, April 26, 2024
Friday, April 26, 2024

జేఎన్టీయూ పరీక్ష ఫలితాలు విడుదల

విశాలాంధ్ర- జేఎన్టీయూ : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధి లో నిర్వహించిన బీ.టెక్ మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ (ఆర్15) పరీక్ష పలితాలను , ఎంసీఏ మూడవ, నాల్గవ, మరియు ఐదవ సెమిస్టర్లు (ఆర్09) సప్లిమెంటరీ పరీక్ష పలితాలను గురువారం విడుదల చేసినట్లు డైరెక్టర్ అఫ్ ఎవాల్యు యేషన్ ఆచార్య ఇ. కేశవరెడ్డి , కంట్రోలర్ ఆచార్య బి. చంద్ర మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షా పలితాల కోసం జేఎన్టీయూ వెబ్ సైట్ ద్వారా ను తెలుసుకోవచ్చును విద్యార్థులకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img