Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని సంతోష్ నగర్ లో శుక్రవారం విద్యుత్ ఫోల్ ఎక్కి మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ ఘాతంతో గ్రేట్ టు ఉద్యోగి కుమార్ రాజా (34)మృతి చెందారు.విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన కుమార్ రాజా మృతదేహాన్ని ప్రభుత్వ సుపత్రి పోస్టు మార్చురీ లో ఉంచారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img