Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న మహిళ నేత

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం లోని గోరంట్లలో సోమవారం జరుగుతున్న యువ నాయకుడు చేపట్టిన యువగలం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత ఆమె ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఐదు మండలాల్లోనూ అనేకమంది మహిళలు భారీ ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు ఆమె నారా లోకేష్ వెంబడి పాదయాత్ర చేయడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలని తెలుగు యువత నాయకులు అనేకమంది ఆమె నాయకత్వాన్ని బలపరచాలని సంఘీభావంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి పార్థసారథి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాజీ ప్రజా ప్రతినిధులు గోరంట్ల మండల ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మహిళలు యువకులు యువ నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img