: సోమిరెడ్డి
రాష్ట్రంలో రహదారులు నరకకూపాల్లా మారాయని, వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వంలో చలనంలేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మట్లాడారు. ప్యాచ్ వర్క్కు జనసేన ముందుకొస్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటి? అని ప్రశ్నించారు.ఎవరు డబ్బులిస్తే వారికే కాంట్రాక్టులు, చెల్లిస్తున్నారని ఆరోపించారు.