Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో కొవిడ్‌ కేసుల కట్టడి మెరుగ్గా ఉంది


ఢల్లీి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా
ఏపీ కొవిడ్‌ కేసుల కట్టడి మెరుగ్గా ఉందని ఢల్లీి ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. కరోనా వైరస్‌పై వ్యాక్సిన్లు మెరుగ్గా పనిచేస్తున్నాయని స్పష్టంచేశారు. ముందస్తు జాగ్రత్తలతోనే కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img