Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

షుగర్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

కాకినాడ పరిధిలోని వాకలపూడి షుగర్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాయిలర్‌ పేలడంతో ఘటన చోటుచేసుకుంది. గాయపడినవారిలో ఇద్దరిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మరో ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కన్వేయర్‌ బెల్ట్‌ పేలి పేలుడు సంభవించినట్లుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి కన్నబాబు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img