Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఒక వ్యూహం ప్రకారం టీడీపీ విషప్రచారం

మంత్రి బుగ్గన
కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ రాబడులు భారీగా తగ్గినా, మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వ రూ.7,130.19 కోట్ల పైగా ఖర్చు పెట్టినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. పరిమితికి లోబడే అప్పులు చేస్తున్నాం తప్ప పరిమితికి మించి కాదని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకున్నామన్నారు. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి, ప్రస్తుతం వాటిపై ప్రతిపక్ష నేతల ఆరోపణలు హేయమని మండిపడ్డారు. అవాస్తవాలు, అసంబద్ధ ప్రచారాలతో ఒక వ్యూహం ప్రకారం టీడీపీ విషప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img