Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హెరాయిన్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం

మంత్రి నారాయణస్వామి
హెరాయిన్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ను విచారణకు ఆదేశించామని, విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయిని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, హెరాయిన్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. విచారణలో తప్పు ఎవరితో నిర్ధారిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img