Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సోనీ బ్రావియా కొత్త మోడల్‌ టీవీ విడుదల

న్యూఢల్లీి: సోనీ ఇండియా తాజాగా కాగ్నిటివ్‌ ప్రొసెసర్‌ ఎక్స్‌ఆర్‌ ద్వారా ఆధారితమైన కొత్త ఓఎల్‌ఈడీ ప్యానలుతో బ్రావియా ఎక్స్‌ఆర్‌ మాస్టర్‌ ఏ95కే శ్రేణి ఏ95కే ఓఎల్‌ఈడీని ప్రకటించింది. అవార్డు-గెలుచుకున్న ఈ ఓఎల్‌ఈడీ కొత్త, మెరుగైన సాంకేతికతను పరిచయం చేసింది. ఇది ఉత్తమమైన, అత్యంత లీనమయ్యే వీక్షణ అనుభవాలను అందించడంలో సహాయపడుతుంది. మానవ మెదడులాగా ఆలోచించే తెలివైన కాగ్నిటివ్‌ ప్రొసెసర్‌ ఎక్స్‌ఆర్‌ మిమ్మల్ని థ్రిల్‌ చేసి కదిలించివేసే, ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచంలాగానే అనిపించే అనుభవంలో పూర్తిగా నిమగ్నుల్ని చేస్తుంది. ఈ శ్రేణిలో అత్యుత్తమ, అల్ట్రా-రియలిస్టిక్‌ పిక్చర్‌ క్వాలిటీతో పాటు, వాస్తవికమైన కాంట్రాస్ట్‌తో నిండి ఉంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img