వోగ్ ఐ వేర్. భారతదేశంలోనే పేరెన్నికగన్న బ్రాండ్. ఇప్పటికే ఎంతోమంది ఆదరాభిమానాలను గెల్చుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మగువల మనసు దోచుకునేందుకు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ తాప్సీని తమ ఫేస్ ఆఫ్ ది బ్రాండ్గా ఎంచుకుంది. ఎంచుకోవడమే కాదు తాప్సీ పన్నుతో క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది. ఈ సరికొత్త వోగ్ ఐవేర్ క్యాంపెయిన్ని.. తాప్సీ పన్ను ఎలక్ట్రిక్ స్పిరిట్తో లెట్స్వోగ్ పేరుతో ప్రచారం కొనసాగించనున్నారు. దీనిద్వారా మహిళలు తమ విలక్షణమైన జీవితాన్ని కలిగి ఉండడంతో పాటు%ౌౌ% ప్రతీ పనిని ధైర్యంగా నిర్వహించడం అనే స్ఫూర్తిని వోగ్ బ్రాండ్ అందిస్తుంది. ఈ క్యాంపెయిన్తో తాప్సీ ఫ్రెష్, ప్లేఫుల్, చిక్, అద్భుతమైన తాజా ఐవేర్ కలెక్షన్ను పరిచయం చేస్తుంది.