Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రియమైన మోదీ కాదు.. పిరమైన మోదీ..

ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి మొదలు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ సహా అన్ని ధరలు అన్నీ ఆకాశన్నంటడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రియమైన మోదీ కాదు.. పిరమైన మోదీ.. ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం
గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి మొదలు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ సహా అన్ని ధరలు అన్నీ ఆకాశన్నంటడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితిపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్‌ పిరం.. డీజిల్‌ పిరం.. గ్యాస్‌ పిరం.. గ్యాస్‌పై వేసిన దోశ పిరం.. అన్నీ పిరం.. పిరం.. జనం అంత గరం.. గరం్ణ అంటూ ట్వీట్‌ చేశారు. అందుకే ప్రియమైన ప్రధాని మోదీ కాదు.. పిరమైన ప్రధాని మోదీ అని అంటున్నా అంటూ మంత్రి సెటైర్‌ వేశారు. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడానికి కారణమైన అదనపు ఎక్సైజ్‌ సుంకం, సెస్‌ను ఎత్తివేయాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అలాగే నిత్యవసర వస్తువుల ధరలు ఏవిధంగా పెరిగాయి? వాటితో సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని తెలుపుతూ పలు పత్రికల్లో వచ్చిన వార్త కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను షేర్‌ చేశారు.

పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్లకు ప్రమాదం.. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మంత్రి హెచ్చరించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్‌ చేసి అమాయకులైన విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మరో ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img