Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీ..


రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశమయ్యారు. 2023-24 బడ్జెట్‌ కసరత్తులో భాగంగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ అయ్యారు. వార్షిక బడ్జెట్‌ పై సలహాలు, సూచనలను కేంద్రం తీసుకోనుంది. ఏపీ నుంచి ఫ్రీ బడ్జెట్‌ సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img