Free Porn manotobet takbet betcart betboro megapari mahbet betforward 1xbet Cialis Cialis Fiyat
Monday, June 17, 2024
Monday, June 17, 2024

వెయ్యి ఎక‌రాల భూములు చేతులు మారాయి: బొండా ఉమా

పేద‌లు, రైతుల భూముల‌ను అక్ర‌మ జీఓ ద్వారా దోచుకోవ‌డం ఏంట‌ని? టీడీపీ నేత బొండా ఉమా ధ్వ‌జ‌మెత్తారు. ఇలా వెయ్యి ఎక‌రాల భూములు చేతులు మారాయని ఆయ‌న ఆరోపించారు. త‌క్కువ ధ‌ర‌కు భూముల‌ను రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ని తెలిపారు. ఎన్ఓసీలు ఇప్ప‌టికిప్పుడే ఎలా వ‌చ్చాయో తేలాలి? అని డిమాండ్ చేశారు. ఈ వ్య‌వ‌హారంపై సిట్ వేసి విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ కుంభ‌కోణంపై హైకోర్టు జ‌డ్జితో విచార‌ణ చేయించాల‌న్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌గా స్కామ్ జ‌రిగితే ఎన్నిక‌ల సంఘం మౌనం వ‌హించ‌డం ఎందుకని? ఆయ‌న ప్ర‌శ్నించారు. రైతుల మెడ‌పై క‌త్తిపెట్టి అగ్రిమెంట్లు చేయించుకుంటారా? అంటూ దుయ్య‌బ‌ట్టారు. సీఎస్ ఆధ్వ‌ర్యంలో వైసీపీ మాఫియా ఇదంతా చేసింద‌ని ఆరోపించారు. ఈసీకి ఫిర్యాదు చేసిన ఫ‌లితం లేద‌ని బొండా ఉమా వాపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img