Friday, May 3, 2024
Friday, May 3, 2024

కాబూల్‌ విమానాశ్రయం వద్ద మోహరించిన తాలిబాన్లు

అఫ్ఘానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, పేలుడు ఘటనలతో తాలిబన్లు అప్రమత్తమయ్యారు.విమానాశ్రయంలో గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ విషయాన్ని నాటో రాయబారి తెలిపారు. అఫ్ఘాన్లను విదేశాలకు తరలించడంలో అమెరికా సైనికబలగాలు సహకారం అందిస్తున్న నేపథ్యంలో తాలిబన్లు విమానాశ్రయంలో మోహరించారు. వివిధ దేశాల రాయబారులు వారి వారి దేశాలకు చెందిన పౌరులను ఆగస్టు 30వతేదీ లోగా స్వదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.కాబూల్‌ పేలుళ్లలో మృతుల సంఖ్య 103కు పెరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img