Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రాజీనామా…

సంక్షోభంతో కొన్ని రోజులుగా అట్టుడుకుతున్న శ్రీలంక
రోజురోజుకు హిసాత్మకంగా మారుతున్న ఆందోళనలు

శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్షాలు, శ్రీలంక తీవ్రమైన ఆర్థిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.ప్రజల నిరసనలతో ఆయన గద్దె దిగాల్సి వచ్చింది. ఈ మేరకు సోమవారం ఆయన రాజీనామా ప్రకటన చేసినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడిరచాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ద్వీపదేశంలో రాజపక్ష కటుంబం రాజీనామా చేయాలని డిమాండు చేస్తున్న నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడుదలకు దిగడంతో సోమవారం స్థానికంగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img