Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమెరికా ఆర్థికవేత్తలకు నోబెల్‌ బహుమతి

బెన్‌ ఎస్‌ బెర్నాంకే, డగ్లస్‌ డైమండ్‌, ఫిలిప్‌ హెచ్‌. డిబ్‌విగ్‌లకు నోబెల్‌
ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ పురస్కారం అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలకు దక్కింది. ఈ మేరకు రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ సోమవారం మధ్యాహ్నం ఓ ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని అమెరికాకు చెందిన బెన్‌ ఎస్‌ బెర్నాంకే, డగ్లస్‌ డబ్ల్యూ డైమండ్‌, ఫిలిప్‌ హెచ్‌. డిబ్‌విగ్‌లకు అందించనున్నట్లు అకాడెమీ తన ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై జరిగిన పరిశోధనలకు గాను వీరిని ఈ ఏడాది నోబెల్‌ బహుమతికి ఎంపిక చేసినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img