విశాలాంధ్ర-వత్సవాయి : వత్సవాయి మండలంలో మండల తాసిల్దారుగా విధులు నిర్వహిస్తున్న వైకుంఠరావు ను ఉత్తమ తహసీల్దారుగా మరియు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న లాహోరి నాగరాజుకు ఉత్తమమండల విద్యాశాఖ అధికారిగా జిల్లా కలెక్టర్ ఢల్లీి రావు చేతుల మీదుగా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మెమోరిటియస్ లను వారికి అందజేశారు.. ఇద్దరు మండలాధికారులకు ఉన్నత అధికారులుగా గుర్తించడంతో మండల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు… ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకితభావతంతో పని చేయడం వల్లే గుర్తింపు లభించిందని, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో ఉత్తమ మండల అధికారిగా అవార్డును అనుకోవడం జరిగిందని లాహోరి నాగరాజు సంతోషం వ్యక్తం చేశారు