Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : విధ్యార్థులు ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సైకిళ్లు దాతలు స్పెయిన్ దేశస్తులు యువ, మార్టిన్, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ డి టి సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయురాలు సునీత అధ్యక్షతన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేశారు. ముందుగా ఆర్ డి టి సంస్థ ఫౌడర్ విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ డి టి సంస్థ కుల, మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా పేదరికాన్ని నిర్మూలించాలని ఉద్దేశంతోనే 1969 సంవత్సరంలో ఆర్ డి టి సంస్థను విన్సెంట్ ఫెర్రర్ స్థాపించారన్నారు. పేదలకు ఇళ్లు, చదువు, ఆరోగ్యం తదితర సేవా కార్యక్రవిద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలిఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img