Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఖుష్బూ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్‌..


బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్‌ అధికారిక ట్వీట్టర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది. ఈ అంశంపై తమిళనాడు డీజీపీని కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఖాతాలో డీపీ, ప్రొఫైల్‌ నేమ్‌ మార్చినట్టు తెలిపారు. హ్యాక్‌ అయిన తర్వాత అకౌంట్‌ నుంచి వచ్చిన ట్వీట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడిరచారు. ఇక సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌ గా ఉండే ఖుష్బూ ట్విట్టర్‌ హ్యాక్‌ అవడంతో ఆమె అభిమానులు ఇన్‌ స్టా గ్రామ్‌ వేదికగా ధైర్యం చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img