Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో కొత్తగా 13,734 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా మరో 13,734 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,897 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 34 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడిరచారు. ప్రస్తుతం భారతదేశంలో 1,39,792 యాక్టివ్‌ కరోనా కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా మొత్తం 5,26,430 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img