Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో 63.43 కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌


దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలోనే కొత్తగా దేశంలో 31.14 లక్షల మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం 63.43 లక్షలకు పైగా డోసుల టీకాలు ఇచ్చినట్లయ్యింది. మవారం ఉదయం ఏడు గంటల వరకు అందిన ప్రొవిజినల్‌ రిపోర్టు ప్రకారం తాజా వివరాలను వెల్లడిరచినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా కేంద్రాల సంఖ్యను పెంచారు. మున్నుందు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img