Friday, April 26, 2024
Friday, April 26, 2024

పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిది

మీరాబాయి చాను
టీఆర్‌ఎస్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో విజయం సాధించిన మీరాబాయి చాను పాల్గొన్నారు. మణిపూర్‌లో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మీరాబాయిని సంతోష్‌ కుమార్‌ అభినందించారు.49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరిలో సిల్వర్‌ మెడల్‌ను సాధించిన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img