Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ముంబై బోర్డింగ్‌ స్కూల్‌లో కరోనా కలకలం

26 మంది విద్యార్థులకు పాజిటివ్‌
ముంబైలోని అగ్రిపదలోని సెయిట్‌ జోసెఫ్‌ బోర్డింగ్‌ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది.పాఠశాలలో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా..అందులో 26 మందికి పాజిటివ్‌గా నిర్థారణయ్యిందని అధికారులు వెల్లడిరచారు.వారిలో 12 ఏండ్లలోపు వయస్సున్నవారు నలుగురు ఉన్నారని, వారిని నాయర్‌ దవాఖానకు తరలించామని చెప్పారు. మిగిలిన 22 మందిని రిచర్డ్‌ సన్‌ క్వారంటైన్‌ సెంటరుకు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img