Friday, April 26, 2024
Friday, April 26, 2024

రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ల పరిస్థితి విషమం

విశాలాంధ్ర బ్యూరో ^నెల్లూరు: నెల్లూరు జిల్లాకోవూరు మండలం పోతిరెడ్డి పాలెం జాతీయ రహదారిపై మంగళవారం ఉదయంరోడ్డు ప్రమాదం జరిగింది.నెల్లూరు నుండి బుచ్చి రెడ్డిపాలెం వైపు వస్తున్న లారీ, బుచ్చి రెడ్డిపాలెం నుంచి నెల్లూరు వైపుకు వెళుతున్న లారీ ఎదురెదురుగా డీ కోవడం జరిగింది.క్యాబిన్లో ఇరుక్కున్న లారీ డ్రైవర్లు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు తగిలాయి వెంటనే స్థానికులు, పోలీసులుడ్రైవర్లును బయటకు లాగి హాస్పిటల్ తరలించారు.24 గంటలు గడిస్తే కానీవిషయంచెప్పలేముఅని డాక్టర్లుచెప్పారు.కోవూరుపోలీస్ కేసును రిజిస్టర్ చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img