Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

షాక్ తో భవన నిర్మాణ కార్మికుడు మృతి

నెల్లూరు జిల్లా కరటంపాడు గ్రామానికి చెందిన షేక్ సందాని (29) మర్రిపాడు మండలం డి.సి. పల్లి గ్రామంలో బిల్డింగ్ పైన పూత పని చేస్తుండగా తక్కువ ఎత్తులో వున్నా 11 కేవి లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు సందానికి సంవత్సరం క్రితం పెళ్లి జరిగింది పోలీసులకు ఫిర్యాదు అందడంతో. పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img