Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కూలిపోయే దశలో విద్యుత్ స్తంబాలు

విశాలాంధ్ర కొండాపురం మండలం లోని తూర్పుయర్రబల్లి గ్రామంలో ప్రాణాలు కోల్పోతే కానీ పట్టించుకోరా కూలిపోయే దశలో విద్యుత్ స్తంబాలు ఉన్నాయి . ఇళ్ళ మద్యలో పశువులకు చిన్న పిల్లలకు ప్రమాదబరితంగా ఉంది . అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకేల్లినా పట్టించుకోవటం లేదు . విద్యుత్ స్తంబాలు కూలిపోయి అపాయాలు జరిగితే గాని పట్టించుకొనే పరిస్తితి లేదా అని గ్రామస్తులు బయపడు తున్నారు . ఇప్పటికైనా సంబందిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img