Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

విశాలాంధ్ర – వెంకటగిరి : ఈరోజు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని MRO ఎమ్మార్వో గారికి పిడిఎస్యు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సునీల్ మాట్లాడుతూ SC. St. Bc మైనారిటీ. గురుకుల లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు హాస్టల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రం వేలకు వేల రూపాయలు జీతాలు పెరిగినాయి సంక్షేమ హాస్టల్ లో చదువుకున్న విద్యార్థులు మాత్రం మెస్ చార్జీలు పెంచమంటే డబ్బులు ఉండవు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని పిడిఎస్యు డిమాండ్ చేస్తుంది PDSU వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్ ఈశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు కాబట్టి రాజకీయ నాయకులు హాస్టల్ గురించి పట్టించుకోరు పిడిఎస్యు ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు తమ్ముడు పేరు చెప్పండి రాఘవ. మస్తాన్. రాజా. హలో లియా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img