విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అక్కేన మోహనరావు బుదవారం నామినేషన్ దాఖలు చేశారు. మోహనరావు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారయిన పార్వతీపురం ఆర్డీఓ కె.హేమలతకు అందజేసారు. అయన విలేకరులతో మాట్లాడుతూ తాను దీటైనపోటీ ఇస్తానని చెప్పారు.