Friday, April 26, 2024
Friday, April 26, 2024

దాడిలో ఇరువురికి గాయాలు ఆస్పత్రికి తరలింపు

విశాలాంధ్ర : కురిచేడు మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య జరిగిన దాడిలో వైఎస్ఆర్ మండల పార్టీ మాజీ కన్వీనర్ బొమ్మను పోయిన చిన్న అంకయ్య వారి కుమారులు పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మంగళవారం ఉదయం సమయంలో వారిపై దాడికి దిగారు దాడిలో బొమ్మను పోయిన అంకయ్యకు వారి కుమారులకు కుమారుడైన అంజయ్యకు గాయాలు కాగా వైద్యం కోసం దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img