Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బోపన్న జోడీ సంచలన విజయం

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ : సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ఓపెన్‌ ఏటీపీ250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌) డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న, షపోవలోవ్‌ ద్వయం 7-5, 64తో రెండో సీడ్‌ రావెన్‌ క్లాసెన్‌ (దక్షిణాఫ్రికా), బెన్‌ మెక్లాచ్‌లన్‌ (జపాన్‌) జోడీపై విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట పది ఏస్‌లు సంధించడంతో పాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img