Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ప్రతిభ కనబరిచిన ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్.. కరెస్పాండెంట్ కిషోర్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కాగితాల వీధిలో గల ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నూరు శాతం సాధించడం జరిగిందని కరెస్పాండెంట్ కిషోర్ హెడ్మాస్టర్ ఆదిలక్ష్మి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులలో టీ. శివ చత్రపతి 470, జె. చందు కుమార్ 463, ఎస్ బాబా ఫక్రుద్దీన్ 409 సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మి, కిషోర్, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img