Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హెపటైటిస్ బి పట్ల అవగాహన కల్పించాలి

విశాలాంధ్ర,పార్వతీపురం: హెపటైటిస్ బి పట్ల అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. హెపటైటిస్ బి అవగాహన పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పోస్టర్ ను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.వాగ్దేవి, ఆర్.బి.ఎస్.కె ప్రాజెక్టు అధికారి డా. ధవళ భాస్కరరావు, డెప్యూటీ డి.ఎం.హెచ్.ఓలు డా.పార్వతి, డా. వెంకట రమణ, జిల్లా ఇమ్మ్యునైజేషన్ అధికారి డా. టి. జగన్మోహన రావు, ప్రోగ్రాం అధికారి డా. వినోద్, సీతంపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రీనివాసరావు, వైద్య అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img