Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణం

విశాలాంధ్ర-కవిటి:మండలంలోని బల్లిపుట్టుగ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణం గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంగళవారం కుసుంపురం గ్రామానికి చెందిన మోహన్,పావని దొళాయి దంపతులు చేతుల మీదుగా స్వామీ వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముందు గా స్వామీ వారి ఉత్సవ విగ్రహాలను తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు . అనంతరం ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారికి , స్వామివారికి అర్చకులు ఘోదధోరో,పురోహితులు రఘు పంతులు ఆధ్వర్యంలో స్వామీ వారి కల్యాణం నిర్వచించారు. అలాగే స్వామీ వారి చరిత్రను చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img