విశాలాంధ్ర, సీతానగరం: మండలములోని ఆర్ వెంకమ్మపేట, నిడగల్లు గ్రామ పంచాయతీల్లో కాలువాల్లో పేరుకు పోయిన పూడికను, చెత్తా చెదారంను మంగళవారం తీసారని ఈఓపిఆర్డీ వర్మ తెలిపారు. అన్ని వీదుల్లోని కాలువలను శుభ్రం చేశామని పంచాయతీ కార్యదర్శులు రజనీ, తిరుపతిరావులు చెప్పారు. ఈకార్యక్రమంలో సర్పంచులు పెంటశ్రీనివాసరావు,అరుద్రమ్మ, గాజాపు శ్రీనివాసరావులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.