Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

బేబీనాయనను పరామర్శ చేసిన టిడిపి నేతలు

విశాలాంధ్ర, సీతానగరం: బొబ్బిలి యువరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ , టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఆర్ వి ఎస్ కె కె రంగారావు(బేబీ నాయన)ను శుక్రవారంనాడు పార్వతీపురం నియోజకవర్గ టిడిపిఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలిచిరంజీవులు పలువురు నాయకులు పరామర్శ చేశారు. ఇటీవల బేబీనాయన మామయ్య మృతిచెందిన విషయం తెలుసుకొని వారంతా వెళ్లి పరామర్శచేసి కొంతసేపు పలుఅంశాలపై మాట్లాడారు. ఆయనతోపాటు టిడిపి నేతలు కొల్లి.తిరుపతిరావు,సాల హరిగోపాల్, రౌతు.వేణుగోపాలనాయుడు, గొట్టాపు వెంకటనాయుడు, బోను చంద్రమౌళి,సింహాచలం తదితరులు పాల్గొన్నారు. అనంతరము జిల్లాస్థాయి వాలీ బాల్ పోటీలను పరిశీలించి విజేతలకు బహుమతులు అందజేసేకార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img