Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రుల భేటీ

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రులు సమావేశమయ్యారు. ఢల్లీి పర్యటనకు వెళ్లొచ్చిన మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌, ప్రశాంత్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు మంత్రులు వివరించారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ పట్ల మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img