ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో మంత్రులు సమావేశమయ్యారు. ఢల్లీి పర్యటనకు వెళ్లొచ్చిన మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో జరిగిన చర్చల సారాంశాన్ని సీఎంకు మంత్రులు వివరించారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లపై కార్యాచరణ పట్ల మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు.