Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం : మంత్రి ఎర్రబెల్లి

రైతులు నష్టపోకుండా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం దొడ్డు రకం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందని విమర్శించారు.ఢల్లీి బీజేపీ దొడ్డు బియ్యం తీసుకోమంటుంటే.. గల్లీ బీజేపి వరి సాగు చేయాలని రెచ్చగొడుతుందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ రైతులు ఆగం కావద్దని, ప్రత్యామ్నాయ, లాభసాటి పంటలను సాగుచేయాలని సూచిస్తున్నారని అన్నారు. రైతాంగం వచ్చే యాసంగిలో వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలైన పల్లి, పామాయిల్‌, ఇతర లాభదాయక పంటలు సాగు చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ అధికారులను కోరారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని, అయినప్పటికీ రైతు శ్రేయస్సును కోరే సీఎం కేసీఆర్‌ దానిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బిజేపి మాయలో పడి ఆగం కావద్దని రైతులకు బెల్లి పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img