Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

మునుగోడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి బరిలోకి దిగనున్నారు. పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించింది. మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం స్రవంతి, క్రిష్ణారెడ్డి పోటీ పడ్డారు. అయితే అధిష్టానం పాల్వాయి స్రవంతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img