Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైఎస్‌ఆర్‌ టీపీ అధినాయకురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. వైఎస్‌ఆర్‌ టీపీ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే సీఎం కేసీఆర్‌, రాజకీయ, మతపరమైన అంశాలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img