Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ప్రగతి భవన్‌ లో సీఎం కేసీఆర్‌ తో కవిత భేటీ అయ్యారు. ఈడీ ఛార్జిషీట్‌ పై కవిత కేసీఆర్‌ తో చర్చించనున్నారు. తాజా పరిణామాలు, లిక్కర్‌ స్కామ్‌ లో ఈడీ ఛార్జి షీట్‌ లో తన పేరు ఉండడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img