Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ వ్యూ

సీఎం కేసీఆర్‌ యాదాద్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మూడు నిమిషాల పాటు ఏరియల్‌ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు.ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్‌ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్‌ఎస్‌ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img