భీమిలి నియోజకవర్గం వైసిపి పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలుపుకోసం విశాఖ జిల్లా యువజన విభాగం ప్రదాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్ 4వ వార్డు మంగవారి పేట లో ఎన్నికలు ప్రచారం లో బాగంగా 10 వ రోజు కూడా ఇంటింటా తిరిగి వృద్ధులను ఆయా వృత్తులు వారిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ 5ఏళ్ళు లో కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అమలు పాలన కోసం వివరించి ఆయన మళ్ళీ వస్తేనే ఈ మరిన్ని మంచి సేవలు సంక్షేమ పథకాలు అమలు అవుతాయని ఆయన వలనే పేదలకు బుడుగు బలహీనుల వర్గాల వారి మరింత న్యాయం జరుగుతుందని ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే భీమిలి లో ప్యాన్ గుర్తు పై ఓటేసి మూడోసారి ముచ్చటగా భీమిలి లో మొత్తం శెట్టి శ్రీనివాస రావు కి అవకాశం కల్పించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.