Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆర్.టి.సి లో 22 మందికి కారుణ్య నియామకాలు

సచివాలయాలలో నియమించిన కలెక్టర్ సూర్య కుమారి
విశాలాంధ్ర – విజయనగరం : ఆర్.టి.సి లో ఉద్యోగం చేస్తూ మరణించిన. వారి వారసులకు 22 మందికి సచివాలయాలకు కేటాయిస్తూ కారుణ్య నియామక ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి జారీ చేశారు. 22 మంది లో 10 మందిని వెల్ఫేర్ అసిస్టెంట్లు గాను, మిగిలిన వారిని పంచాయతి కార్యదర్శు లుగా, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గా నియమించారు. ఈ ఉత్తర్వులను డి.ఆర్.ఓ గణపతి రావు గురువారం తన ఛాంబర్ లో అభ్యర్థులకు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img