Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జిల్లా ఎస్పీను కలిసిన రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి జగదీష్

విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ సోమవారం పోలిస్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి బొకేను ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మన్యం జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రతిపక్ష పార్టీ పరంగా సహకారాన్ని అందించాలని కోరారు. ముందస్తు సమాచారం, అనుమతులు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని సూచించారని తెలిసింది. ఆయనతోపాటు టిడిపి పట్టణ అధ్యక్షుడు జి.రవికుమార్, కోలాబాబు, బడేగౌరునాయుడులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img